Reshma Rathore Instagram – //నా తెలంగాణ కోటి రతనాల మా గా ణ //
అంటే కోటి రకాల వరి ధాన్యం పండే పొలాలు కాదు .కోటి రకాల మినరల్స్ ఖనిజాలు కలిగిన పుణ్య భూమి అని .పారిశ్రామిక విప్లవం పద్దెనిమిది శతాబ్దం లో ది గ్రేట్ బ్రిటన్ పరిశ్రమలు నెలకొల్పిన నాడే ఇక్కడ బొగ్గు తో ఇల్లందులో రైలు బండిని నడిపించారు బొగ్గు తో ధర్మల్ విద్యుత్తూ సహాయం తో అనేక పరిశ్రమలు మన దేశం లో కూడా ….టాటా ,బిర్లాలు కూడా అయ్యారు కానీ మన ప్రాంతం ఇంకా వెనుక బడి వుంది వివక్షకు గురైంది ,నాలుగు మన జిల్లాలు సింగరేణి తవ్వకాల్లో బొందల గడ్డలు స్మశానాలు అయ్యాయి అనేక భూములు నష్టపోయాము .పాలకుల స్వార్థపూరిత ఆలోచనలు వివక్ష మూలంగా ఇక్కడి బొగ్గును , డోలమైట్ ను ,గ్రాఫైట్ , మైకా ,ఎన్నో రకాల గ్రానైట్ , భవన నిర్మాణ రాళ్లను ,ఇసుకలను బైటి రాష్ట్రాలకు తరలించారు తెలంగాణకు తీరని నష్టం చేసారు .బొగ్గు లభించిన చోట కాకుండా ఏది దొరకని విశాఖ పట్నం లో ఉక్కు కర్మాగారం నిర్మించారు , అనేక చోట్ల ధర్మల్ విద్యుత్తూ తయారు చేసే ప్లాంటు లు నిర్మించారు ఆధారిత పరిశ్రమలు ఎన్నో ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసారు చివరకు భూ నిర్వాసులకు పోడు వ్యవసాయ భూములు మిగిలాయి .అవి కూడా అటవీ శాఖ సిబ్బంది , పొలిసు లాఠీ దెబ్బలు ,కేసులు ,మహిళల రోదనలు మిగిల్చాయి .ఇది మన కోటి రతనాల మా గా ణ మనకు మిగిల్చిన రాగాన రోదనలు .ఇంకెన్నాళ్లు ….కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నాము .కంప్యూటర్ యుగంలో కోటి రతనాల మగానా ఉన్నవారి కి గొర్రెలు కావాలా ? వ్యవసాయ పనిముట్లు కావాలా ?…తేల్చుకొందాం .మన సమస్యలు మనమే పరిష్కరించుకొందాం .రండి మేలుకోండి. డా .అంబెడ్కర్ ఆశయాలు గుర్తు చేసు కుందాం . భారత్ మాతా కి జై .
. ఇట్లు మీ రేష్మా రాథోడ్ , ఎల్ ఎల్ బి .సినీ నటి. | Posted on 11/Sep/2018 22:01:57
Home Actress Reshma Rathore HD Instagram Photos and Wallpapers April 2021 Reshma Rathore Instagram - //నా తెలంగాణ కోటి రతనాల మా గా ణ //
అంటే కోటి రకాల వరి ధాన్యం పండే పొలాలు కాదు .కోటి రకాల మినరల్స్ ఖనిజాలు కలిగిన పుణ్య భూమి అని .పారిశ్రామిక విప్లవం పద్దెనిమిది శతాబ్దం లో ది గ్రేట్ బ్రిటన్ పరిశ్రమలు నెలకొల్పిన నాడే ఇక్కడ బొగ్గు తో ఇల్లందులో రైలు బండిని నడిపించారు బొగ్గు తో ధర్మల్ విద్యుత్తూ సహాయం తో అనేక పరిశ్రమలు మన దేశం లో కూడా ....టాటా ,బిర్లాలు కూడా అయ్యారు కానీ మన ప్రాంతం ఇంకా వెనుక బడి వుంది వివక్షకు గురైంది ,నాలుగు మన జిల్లాలు సింగరేణి తవ్వకాల్లో బొందల గడ్డలు స్మశానాలు అయ్యాయి అనేక భూములు నష్టపోయాము .పాలకుల స్వార్థపూరిత ఆలోచనలు వివక్ష మూలంగా ఇక్కడి బొగ్గును , డోలమైట్ ను ,గ్రాఫైట్ , మైకా ,ఎన్నో రకాల గ్రానైట్ , భవన నిర్మాణ రాళ్లను ,ఇసుకలను బైటి రాష్ట్రాలకు తరలించారు తెలంగాణకు తీరని నష్టం చేసారు .బొగ్గు లభించిన చోట కాకుండా ఏది దొరకని విశాఖ పట్నం లో ఉక్కు కర్మాగారం నిర్మించారు , అనేక చోట్ల ధర్మల్ విద్యుత్తూ తయారు చేసే ప్లాంటు లు నిర్మించారు ఆధారిత పరిశ్రమలు ఎన్నో ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసారు చివరకు భూ నిర్వాసులకు పోడు వ్యవసాయ భూములు మిగిలాయి .అవి కూడా అటవీ శాఖ సిబ్బంది , పొలిసు లాఠీ దెబ్బలు ,కేసులు ,మహిళల రోదనలు మిగిల్చాయి .ఇది మన కోటి రతనాల మా గా ణ మనకు మిగిల్చిన రాగాన రోదనలు .ఇంకెన్నాళ్లు ....కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నాము .కంప్యూటర్ యుగంలో కోటి రతనాల మగానా ఉన్నవారి కి గొర్రెలు కావాలా ? వ్యవసాయ పనిముట్లు కావాలా ?...తేల్చుకొందాం .మన సమస్యలు మనమే పరిష్కరించుకొందాం .రండి మేలుకోండి. డా .అంబెడ్కర్ ఆశయాలు గుర్తు చేసు కుందాం . భారత్ మాతా కి జై .
. ఇట్లు మీ రేష్మా రాథోడ్ , ఎల్ ఎల్ బి .సినీ నటి.
Reshma Rathore Instagram – //నా తెలంగాణ కోటి రతనాల మా గా ణ // అంటే కోటి రకాల వరి ధాన్యం పండే పొలాలు కాదు .కోటి రకాల మినరల్స్ ఖనిజాలు కలిగిన పుణ్య భూమి అని .పారిశ్రామిక విప్లవం పద్దెనిమిది శతాబ్దం లో ది గ్రేట్ బ్రిటన్ పరిశ్రమలు నెలకొల్పిన నాడే ఇక్కడ బొగ్గు తో ఇల్లందులో రైలు బండిని నడిపించారు బొగ్గు తో ధర్మల్ విద్యుత్తూ సహాయం తో అనేక పరిశ్రమలు మన దేశం లో కూడా ….టాటా ,బిర్లాలు కూడా అయ్యారు కానీ మన ప్రాంతం ఇంకా వెనుక బడి వుంది వివక్షకు గురైంది ,నాలుగు మన జిల్లాలు సింగరేణి తవ్వకాల్లో బొందల గడ్డలు స్మశానాలు అయ్యాయి అనేక భూములు నష్టపోయాము .పాలకుల స్వార్థపూరిత ఆలోచనలు వివక్ష మూలంగా ఇక్కడి బొగ్గును , డోలమైట్ ను ,గ్రాఫైట్ , మైకా ,ఎన్నో రకాల గ్రానైట్ , భవన నిర్మాణ రాళ్లను ,ఇసుకలను బైటి రాష్ట్రాలకు తరలించారు తెలంగాణకు తీరని నష్టం చేసారు .బొగ్గు లభించిన చోట కాకుండా ఏది దొరకని విశాఖ పట్నం లో ఉక్కు కర్మాగారం నిర్మించారు , అనేక చోట్ల ధర్మల్ విద్యుత్తూ తయారు చేసే ప్లాంటు లు నిర్మించారు ఆధారిత పరిశ్రమలు ఎన్నో ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసారు చివరకు భూ నిర్వాసులకు పోడు వ్యవసాయ భూములు మిగిలాయి .అవి కూడా అటవీ శాఖ సిబ్బంది , పొలిసు లాఠీ దెబ్బలు ,కేసులు ,మహిళల రోదనలు మిగిల్చాయి .ఇది మన కోటి రతనాల మా గా ణ మనకు మిగిల్చిన రాగాన రోదనలు .ఇంకెన్నాళ్లు ….కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నాము .కంప్యూటర్ యుగంలో కోటి రతనాల మగానా ఉన్నవారి కి గొర్రెలు కావాలా ? వ్యవసాయ పనిముట్లు కావాలా ?…తేల్చుకొందాం .మన సమస్యలు మనమే పరిష్కరించుకొందాం .రండి మేలుకోండి. డా .అంబెడ్కర్ ఆశయాలు గుర్తు చేసు కుందాం . భారత్ మాతా కి జై . . ఇట్లు మీ రేష్మా రాథోడ్ , ఎల్ ఎల్ బి .సినీ నటి.
Check out the latest gallery of Reshma Rathore


